టాలీవుడ్‌ మాస్‌, యాక్షన్‌(Tollywood Mass, Action) చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu), ఎనర్జిటిక్‌ స్టార్‌ (Energetic Star) రామ్‌పోతినేని(Ram Pothineni) కాంబినేషన్‌(Combination)లో చిత్రం రాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం(Movie Unit) అధికారికం(Official)గా వెల్లడించింది.

సినిమా విజయం(Success)తో ఇండస్ట్రీ బోయపాటి శ్రీను ప్రస్తుతం పీక్స్‌(Peaks) లో ఉన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాకుండా.. నేషనల్ వైడ్‌(National Wide)గా దుమ్ములేపేశాడు. ఇక ఓవర్సీస్ లో అయితే మాస్ జాతర నడిపించాడు.ది. గత కొంత కాలంగా వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టాయి.

తాజాగా వాటిని కన్పమ్‌ చేస్తూ యూనిట్‌ బోయపాటి-రామ్‌ (Boyapati Rapo) కాంబో సినిమాని ప్రకటించింది.

ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్(Srinivasa Silver Screen) పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి(Srinivas Chitloors) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని పాన్‌ ఇండియా(Pan India) చిత్రంగా రూపొందించబోతుండటం విశేషం. ఓ రకంగా ఇది ఇటు రామ్‌పోతినేనికి, అటు దర్శకుడు బోయపాటికి ఫస్ట్ పాన్‌ ఇండియా చిత్రంగా చెప్పొచ్చు.

ప్రస్తుతం రామ్‌ `ది వారియర్‌`(The Warrior) పేరుతో తెలుగు(Telugu), తమిళం బైలింగ్వల్‌(Tamil Bilingual) చిత్రంలో నటిస్తున్నారు. లింగుస్వామి(Lingu swamy) దర్శకుడు(Director). తరువాత ఈ చిత్రం తెరపైకి రాబోతుంది.

ఇక దర్శకుడు(Director) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ఇటీవల బాలయ్యతో `అఖండ` చిత్రం చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 2న(December 2nd) రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది. ఏకంగా 130కోట్ల(130 Crores)కుపైగా కలెక్షన్ల(Collections)ని దక్కించుకుంది.

ఇక `బోయపాటిరాపో`(Boyapati Rapo) కాంబోలో మూవీ  కూడా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌గా ఉంటుందని, అయితే ఈ సారి బోయపాటి ప్రయోగం(Experiment) చేయబోతున్నారని సమాచారం. మరి ఇది ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్‌ మీడియా(News Social Media)లో ట్రెండ్‌(Trend) అవుతుండటం విశేషం.

బోయపాటి శ్రీను.. రామ్‌ చిత్రం తర్వాత బన్నీ(Bunny)తో చిత్రం చేసే కమిట్‌మెంట్‌(Commitment) ఉందని సమాచారం. మరోవైపు లింగుస్వామి(Lingu Swamy) దర్శకత్వంలో రామ్‌ నటిస్తున్న `ది వారియర్‌`(The Warrior)చిత్రంలో యంగ్‌ సెన్సేషనల్‌ కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్‌(Heroine)గా నటిస్తుంది.

అది పినిశెట్టి (Aadi Pinnisetty) విలన్‌(Vilan)గా నటిస్తున్నారు. ఈ సినిమాని కూడా శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఈ ఏడాది తెరపైకి రాబోతుంది.